ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సినిమా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సినీ నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడు సభ్యులు వీరే

  సినీ నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడు సభ్యులు వీరే నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా దామోదర ప్రసాద్ గెలుపు ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన సుప్రియ  అశోక్ ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపు,హనరబుల్ సెక్రెటరీ , ప్రసన్న కుమార్ గెలుపు ,yvs చౌదరి..గెలుపు,.జాయింట్ సెక్రెటరీ గా భారత్ చౌదరి  గెలుపు, నట్టి కుమార్ గెలుపు, Ec మెంబర్స్ గా గెలుపొందిన వారు, దిల్ రాజు,  దానయ్య, ,రవి కిషోర్ ,యలమంచిలి రవి,  ,పద్మిని  బెక్కం వేణుగోపాల్  ,సురేందర్ రెడ్డి , గోపీనాథ్ ఆచంట ,మధుసూదన్ రెడ్డి ,కేశవరావు ,శ్రీనివాద్ వజ్జ ,అభిషేక్ అగర్వాల్ ,కృష్ణ తోట ,రామకృష్ణ గౌడ్ , కిషోర్ పూసలు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా గెలుపొందిన దామోదర్ ప్రసాద్,  సి.కళ్యాణ్ మాట్లాడుతూనూతన కార్యవర్గ సభ సమావేశంలో అందరు ఒకటే అను నినాదంతో అలాగే అందరం కలిసి కౌన్సిల్ అభివృధికి పాటుపడతాం అని నిర్ణయంతీసుకోని అందరి సభ్యుల మనవి అంగీకరించి జైత్రవంతంగా కౌన్సిల్ ఎన్నికలను, సభ సమావేశం పూర్తిచేశారు.. ఈ సభలో ఎన్నికలలో హామీలను దృష్ఠి లో పెట్టుకొని మెంబర్లు కోసం హోసింగు విషయము పేద నిర్మాతల పిల్లల విధ్య, వివాహం, మరియు గిల్డని కౌన్సిల్లో విలీనం చేయడానికి, బ

థియేటర్ లో నే చూసి చిల్ అవ్యండి హీరో రాకింగ్ రాకే ష్

                                                                   శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’  థియేటర్ లో నే చూసి చిల్ అవ్యండి హీరో రాకింగ్ రాకే ష్   శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ చిత్రం గురించి స్పందించారు  సకుటుంబసమేతంగా తప్పక ప్రతి ఒక్కరు చూడవలసిన చిత్రం అన్నారు కామెడి అంటే ప్రతి ఒక్కరు ఇష్ఠపడతారని కామెడితో పాటు హరర్ మిక్సింగ్ తో అందరిని అలరిస్తుందని అన్నారు  నటీ, నటులు  యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు in  సాంకేతిక నిపుణులు  నిర్మాత : తుమ్మల ప్రసన్న కుమార్‌ ప్రొడక్షన్ : శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్  దర్శకత్వం : రేలంగి నరసింహారావు కథ : రేలంగి నరసింహారావు, రేలంగి కరుణ  సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: కంతేటి శంకర్ ఎడిటర్ : వెలగపూడి రామారావు మాటలు : అంగిరెడ్డి శ్రీనివాస్ పాటలు : వీరేంద్ర కాపర్తి, జయకుమార్ ఆర్ట్స్ : తెలప్రోలు శ్రీనివాస్ పి. ఆర్. ఓ : మధు వి. ఆర్ చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి కో డైరెక్టర్ : కోటి, గోలి

APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం.

 APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం. రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం.హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని..నిర్మాతల మండలి అధ్యక్షుడు.సి.కళ్యాణ్..మోహన్ వడ్లపట్ల ..తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.బాసిరెడ్డి.అనుపమ రెడ్డి..బాపిరాజు.అలంకార ప్రసాద్.సాయి.ఒంగోలు బాబు..pLK రెడ్డి తదితరులు హాజరయ్యారు..అతి త్వరలో AP లో నంది అవార్డ్స్  మరియు రాయితీలు షూటింగ్స్ జరపడం కోసం కావలసిన సదుపాయాలు ని ఏర్పాటు చేస్తాను అని పోసాని గారు తెలియజేసారు..

"పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపిన "వేద" సినిమా టీం"

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపిన "వేద" సినిమా టీం ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ "వేద" కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్  నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ... ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అలానే మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాను కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారు.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు.కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీ కి మన తెలుగులో కూడా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు.ఈ కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా త్వరలో మరిన్నీ గొప్ప సినిమాలను రిలీజ్ చేయబోతున్నాను. అంటూ తెలిపారు.  కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం

ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టెస్తానంటున్న "మాయగాడు"

ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టెస్తానంటున్న  "మాయగాడు"  ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు  చిత్రం.... నవీన్ చంద్ర,గాయత్రీ సురేష్ నటించిన "మాయగాడు" చిత్రం ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది  మాయగాడు తో  ప్రేక్షకుల మది దోచేస్తా అంటున్నాడు హీరో నవీన్ చంద్ర, ఇప్పటికే  ఈ సినిమా  ట్రైలర్ కు విశేష స్పందన  లభించిన విషయం అందరికి తెలిసిందే  వీరసింహరెడ్డి సినిమాలో కీలక పాత్రను పోషించి మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర,అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో నవీన్ చేసిన ఇంపార్టెంట్ రోల్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేష్. ప్రస్తుతం నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరో, హీరోయిన్స్‌గా, అడ్డా ఫేం.. జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  . పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో హీ

మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  ఏంజరగదు ఇక్కడ   రాజశేఖర్..v.చిరు  

హీరో రాజశేఖర్ పై  కఠినమై చర్యలు తీసుకోవాలి   మేగాస్టార్ చిరంజీవి  సభలో రసాభసా  చేయాలని  ముందుగానే ప్రీ ప్లాన్ గా వచ్చారు ' చిరంజీవి  ప్రోటోకాల్ తెలియదా? మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  సమస్యలు పరిష్కారం కావు   రాజశేఖర్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని చిరంజీవిమూవి ఆర్టిస్ట్ అసోషియేషన్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి  . మా డైరి ఆవిష్కరణ సభలోమాగురించి మంచి వుంటే మైకు లో చెప్పాలి  చెడు వుంటె చెవిలో చెప్పాలన్న మెగాస్టార్ చిరంజీవి  వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు  హీరో రాజశేఖర్ నిజం నిప్పులాంటదని దాచలనుకుంటే పొగవస్తూనే వుంటుందని చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. సభలో పెద్దల సమక్షం లో నే మాటలు కాస్త వివాదానికి దారి తీశాయి..వివాదం మద్యలో మోహన్ బాబు మద్యలో  గట్టిగా అరిచి కల్పించుకునే సందర్భంలో రాజశేఖర్ మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  సమస్యలు పరిష్కారం కావు  అంటూ  గట్టి గా హీరో రాజశేఖర్ సమాదానమిచ్చారు.. మా సమస్యల పై దృష్టి పెట్టడం వల్ల నే  తన కుటుంబం లో అనేక సమస్యలు తలెత్తెయా ని  ఈ సమస్యల వల్లె తన బెంజ్ కార  కోల్సోయానని చిరంజీవి మాటల యుద్దానికి దిగారు   ఒక దశలో రాజశేఖర్ రచ్చ పై చిరంజ

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సెన్సార్ పూర్తి...ఈ నెల 12న విడుదల 

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సెన్సార్ పూర్తి...ఈ నెల 12న విడుదల   రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. రాంగోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు  రివైజింగ్ కమిటీలో పూర్తి చేసుకుంది. యు/ఎ  సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 12న చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్బంగా సెన్సార్ రివైజింగ్ కమిటీకి చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు,విశేషమైన ఆదరణ లభించిన తెలిసిందేనని తెలిపింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం యలేదని...ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్పష్టం చేసింది. ఇందులోని పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి.శ్రీధర్.

అర్జున్ సురవరం చిత్రం మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది,

అర్జున్ సురవరం చిత్రం మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది, నవంవర్ 29న గ్రాండ్ రిలీజ్ - హీరో నిఖిల్   హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా 'అర్జున్ సురవరం'. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డిన ఈ చిత్రం చివరికి నవంబర్ 29 న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..    అర్జున్ సురవరం చిత్రం మేము ఎంతో శ్రమించి చేశాము. అన్యాయం ఎదిరించే ఒక రిపోటర్ పాత్రలో నేను నటించాను. చిత్ర నిర్మాణం సమయంలో నిర్మాతలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ సంతోష్ అద్భుతంగా ఈ సినిమా తీశాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో బాగా నటించింది, తన రోల్ అందరికి గుర్తుండిపోతుంది. సినిమాను థియేటర్ లొనే చూడండి, థియేటర్ లో చూస్తేనే ఈ సినిమా ఫీల్ తెలుస్తుంది, అందుచేతనే ట్రైలర్ కూడా థియేటర్ లొనే ప్లే చేశాము. నవంవర్ 29న వస్తున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి అన్నారు.     హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ...   అర్జున

నవంబర్‌ 22న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రిలీజ్‌

నవంబర్‌ 22న సూపర్‌స్టార్‌ మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు' టీజర్‌ రిలీజ్‌   సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం  'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను  22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.   సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, క

టాలివుడ్ ప్రముఖుల ఇళ్ల పై ఐటి అధికారుల మెరుపు దాడులు 

  హైదరబాద్.. సినీ నిర్మాత సురేశ్ బాబు ఇంటిపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు  సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియోలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.. హీరోలు, దర్శక నిర్మాతల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.వివ‌రాలు తెలియాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియోలోనూ సోదాలు కొనసాగుతున్నాయి ప్రముఖ హీరో నాని  తో  పాటు ఏక కాలంగా పది ప్రాంతాలో దాడులు నిర్వహించారు  సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆరా తీస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. . హీరోలు, దర్శక నిర్మాతల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది..టాలీవుడ్ లో బాగా గుర్తింపు పొందిన వారి ఇళ్లలో మరియు కార్యాలయాల్లో దాడులు జరగటం గమనార్హం. ఐటీ అధికారులు రోటీన్ గానే తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు. 

తిరుమల లో తలుక్కుమన్న బాలీవుడ్ జంట రణవీర్ సింగ్ దీపికా పదుకొనే

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ సినీ తారలు రణవీర్ సింగ్ దీపికా పదుకొనే దర్శించుకున్నారు, వీరికి వివాహమైన తర్వాత మొట్టమొదటిసారి శ్రీవారి దర్శనానికి వచ్చారు, నిన్న ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తిరుమల లోనే బస చేసారు. నైవేద్య విరామ సమయంలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనేలకు దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. .బాలీవుడ్ నటుల చూడటానికి ఆలయం వెలుపల భక్తులు ఎగబడ్డారు.

హీరో రాజశేఖర్ కారుకి ప్రమాదం

హీరో రాజశేఖర్ కారుకి ప్రమాదం రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రాత్రి ఇంటికి వస్తుండగా పెద్ద గోల్కొండ ORR పై డివైడర్ ఢీ కొని పాల్టీకొట్టిన కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారు ఎటువంటి గాయాలు లేవు, ప్రస్తుతం తన ఇంటిలో ఉన్నారు శంషాబాద్ మండలం లోని పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సినీ హీరో రాజశేఖర్ కారు బోల్తా ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన రాజశేఖర్ కారుబెలూన్లు ఓపెన్ కావడంతో రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం స్వల్ప గాయాల తో బయట పడిన రాజశేఖర్