ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

వైరల్ న్యూస్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆనంద్ మహీంద్ర నాటునాటు పాటకు స్టెప్పులు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆనంద్ మహీంద్ర   నాటునాటు పాటకు  స్టెప్పులు  ఫార్ములా ఈ రేస్ వద్ద సందడి చేసిన  ఆనంద్ మహీంద్ర ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం .మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి  RRR చిత్రంలోని నాటునాలు పాటకు స్టెప్పులతో అదర గొట్టారు. హైదరాబాద్ లో ని ఫార్మెలా  ఈరేసింగ్ వద్ద ఈరేసులో తనకు రేసు కాకుండా అదనంగా తనకు  ఓ బోనస్ దొరికిందని  రామ్ చరణ్ వద్ద నాటునాటు బేసిక్ స్టేప్ నేర్చుకున్నానని  ఈవీడియోను ట్విట్టర్ ద్వార  నెటిజన్టతో పంచుకుంటు హర్షం వ్యక్తం చేశారు..ఆనంద్ మహీంద్ర  RRR చిత్రం  ఆస్కార్ అందుకో కావాలని గుడ్ లక్ తెలిపారు  ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది  

మా లో గొడవలు విబేదాలు పెద్దల సాక్షి గానే చిరు వర్సెస్ రాజశేఖర్

మరోసారి  భగ్గుమన్న మా లో విబేదాలు పెద్దల సాక్షి గానే హీరో రాజశేఖర్ పై చర్యలు తీసుకోండి మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని చిరంజీవిమూవి ఆర్టిస్ట్ అసోషియేషన్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి  . మా డైరి ఆవిష్కరణ సభలోమాగురించి మంచి వుంటే మైకు లో చెప్పాలి  చెడు వుంటె చెవిలో చెప్పాలన్న మెగాస్టార్ చిరంజీవి  వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు  హీరో రాజశేఖర్ నిజం నిప్పులాంటదని దాచలనుకుంటే పొగవస్తూనే వుంటుందని చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. సభలో పెద్దల సమక్షం లో నే మాటలు కాస్త వివాదానికి దారి తీశాయి..వివాదం మద్యలో మోహన్ బాబు మద్యలో  గట్టిగా అరిచి కల్పించుకునే సందర్భంలో రాజశేఖర్ మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  సమస్యలు పరిష్కారం కావు  అంటూ  గట్టి గా హీరో రాజశేఖర్ సమాదానమిచ్చారు.. మా సమస్యల పై దృష్టి పెట్టడం వల్ల నే  తన కుటుంబం లో అనేక సమస్యలు తలెత్తెయా ని  ఈ సమస్యల వల్లె తన బెంజ్ కార  కోల్సోయానని చిరంజీవి మాటల యుద్దానికి దిగారు   ఒక దశలో రాజశేఖర్ రచ్చ పై చిరంజీవి  మండిపడ్డారు .సీనియర్లు అంటే గౌరవం లేకపోవడం చిరంజీవి చేతిలో మైకు  లాక్కోవడం పట్ల ప్రోటోకాల్ పాటించడంలేద

తెల్లవారితే సూర్యగ్రహణం మిస్సవకండి

. జన విజ్ఞాన వేదిక    2019 : సూర్య, చంద్ర' గ్రహణాలు మన దేశంలో పూర్తి స్థాయిలో కనిపించే సందర్భాలు తక్కువ. ఈ ఏడాది ముగిసిపోతున్న తరుణంలో చివరి పంచ్ అదిరిపోవాలి అన్నట్లుగా సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది   దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్  అంటున్నారు. ఎందుకంటే సూర్యుడికీ, భూమికీ మధ్య చందమామ అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించకుండా పోతాడు. ఆ సమయంలో సూర్యుడికి అడ్డుగా చీకటిగా ఉండే చందమామ చుట్టూ సూర్య జ్వాలలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తూర్పు దేశాల్లో కనిపిస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు.  మనతోపాటూ సౌదీ అరేబియా, సుమత్రా, మలేసియా, ఒమన్, సింగపూర్, ఉత్తర మారినా ఐలాండ్స్, శ్రీలంక, బోర్నియా ప్రజలు కూడా దీన్ని చూడగలరు. ఇంతకీ ఎప్పుడో చెప్పలేదు కదూ. డిసెంబర్ 26న (గురువారం ఉదయం 8.04కి మొదలవుతుంది. అది అద్భుతంగా కొనసాగి ఉదయం 9.24కి పీక్ స్టేజ్‌కి చేరుకుంటుంది. సరిగ్గా 9.26కి మనకు చీకటి అలుముకుంటుంది. అంటే పగలే మనం రాత్రిని చూస్తాం. ఆ సమయంలో సూర్యుడికి సరిగ్గా మధ్యలోకి చందమామ వెళ్తుంది. అప్పుడే మనం రింగ్ ఆఫ్ ఫైర్ చూస్తాం. ఆ తర్వాత 9.27కి మళ్లీ చందమామ సూర్యుడి నుంచీ ప

వద్దు నాన్నా కొట్టొద్దు..అంటూన్నావీడి మనసు కరగలేదు చావబాదాడు

కన్న తండ్రే కాలయముడయ్యాడు కంటికి రెప్ప లా కాపాడాల్సిన కన్నతండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు  జల్సాలకు అలవాటు పడి  భార్య సంపాదించిన డబ్బులతో ఓ భర్త కల్లలో పెట్టి చూసుకోవాల్సిన కన్నబిడ్డల్ని  నరకాన్ని చూపెట్టాడు  పిల్లల్ని చితక బాదొ వీడియో తీసి భార్యకు పంపించాడు.. గల్ఫ్ లో ఉన్న భార్య డబ్బులు పంపించటంలేదనే కోపాన్ని బిడ్డలపై చూపెట్టాడు..చిన్నారులిద్దరకి నువ్వు డబ్బులు పంపించకపోతే వీళ్లకు రోజు ఇదే గతి పడుతుందని భార్యను బెదిరించాడు. అంతేకాదు చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.   ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సారవలో జరిగింది   నివాస ముండె ఎలీషా  అతని భార్య గల్ప నుండి భర్తకు డబ్బులు పంపించేది.  కానీ ఇటీవల డబ్బులు పంపించటం లేదు. దీంతో తన ఇద్దరు పిల్లల్ని ఇష్టమొచ్చినట్లుగా చావ బాదాదు  వద్దు నాన్నా కొట్టొద్దు..అంటూ ఆ చిన్నారులిద్దరు ఎంత వేడుకున్నా..ఆ కసాయి తండ్రి మనస్సు కరగలేదు. ఈ వార్త సోషల్ మీడియా లో తెగ   వైరల్ అవుతుంది ఇటువంటి దుర్మార్గున్ని  ఏం చేస్తే బావుంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు,,