ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జాతీయం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కర్నాటక లో వింత ఆచారం

కర్నాటక లో వింత ఆచారం ప్రపంచం ఎంత అడ్వాన్స్ డ్ గా ముందుకు వెళుతున్న మానవుడు చంద్రమండలంలోకి అడుగు పెట్టి న స్మార్ట ఫోన్ల తోప్రపంచం మన గుప్పిట్లో వున్న ఇంకా కొన్ని ప్రాంతలలో మూడ నమ్మకాలు అపోహల తో ముప్పుకొనితెచ్చుకొంటున్నారు.. తాజగా  కర్నాటక లో  సూర్యగ్రహణం సందర్భంగా కర్నాటకలోని గుల్బర్గలో ఓ వింత ఆచారం కనిపించింది. పిల్లలకు గ్రహణ దోషాలు అంటకూడదని వారిని పీకలదాకా మట్టిలో కప్పిపెట్టారు తలిదండ్రులు. ఈ వింత ఆచారాన్ని గ్రామస్థులు తండాలుగా వెళ్ళి చూశారు  ఒక వైపు ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు  చేపట్టినా మూడనమ్మకాలు వీడటం లేదు..మూడ నమ్మకాల పై మరిన్ని అవగాహన కార్యక్రమాలు  చేపట్టి  వింత ఆచారాలు ,మూడ నమ్మకాల  భారి నుండి కాపాడలని కోరుకుంటున్నారు నెటిజన్స్

పౌరసత్వ సవరణ చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరం మరియు తీవ్ర బాధను కలిగిస్తున్నాయి.

"పౌరసత్వ సవరణ చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరం మరియు తీవ్ర బాధను కలిగిస్తున్నాయి.  చర్చ,వాదన మరియు అసమ్మతి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగాలు కాని, ప్రజా ఆస్తికి ఎప్పుడూ నష్టం కలిగించడం మరియు సాధారణ జీవితానికి భంగం కలిగించడం మన విలువలకు వ్యతిరేకం.  పౌరసత్వ సవరణ చట్టం, 2019 ను పార్లమెంటు ఉభయ సభలు అధిక మద్దతుతో ఆమోదించాయి.  పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు మరియు ఎంపీలు దీనిని ఆమోదించడానికి మద్దతు ఇచ్చారు.  ఈ చట్టం భారతదేశం యొక్క శతాబ్దాల పాత అంగీకారం, సామరస్యం, కరుణ మరియు సోదర సంస్కృతిని వివరిస్తుంది.  CAB భారతదేశంలోని ఏ పౌరుడిని, ఏ మతాన్ని ప్రభావితం చేయదని నా తోటి భారతీయులకు నిస్సందేహంగా భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.  ఈ చట్టం గురించి ఏ భారతీయుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఈ చట్టం భారత్ కు బయట అనేక సంవత్సరాల తరబడి హింసను ఎదుర్కొన్న వారికి భారతదేశం తప్ప వేరే ప్రదేశం లేదు.  భారతదేశం యొక్క అభివృద్ధి మరియు ప్రతి భారతీయుల సాధికారత కోసం, ముఖ్యంగా పేదలు, అణగారిన మరియు అట్టడుగున ఉన్నవారి కోసం మనమందరం కలిసి పనిచేయడం ఈ కాలపు అవసరం.  మనల్ని విభజించడానికి మరియు అవాంతరాలను సృష్టించడానికి స్వార్థ

సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారు

తమిళ చిత్ర నటుడు , దర్శకులు  భాగ్యరాజా.ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు  తీవ్ర దుమారం  రేపుతున్నాయి.  'కరుత్తుగులై పుదిఉసెయ్' సినిమా ట్రైలర్ లాంఛ్‌లో ఆయన  మహిళల పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారని,  వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని ఒదిలేస్తున్నారన్నారని  సంచలన వ్యాఖ్యలు చేసారు .భాగ్యరాజా వ్యాఖ్యల పై మహిళ సంఘాలు భగ్గుమంటున్నాయి.. ఇటీవల పొలాచ్చిలో జరిగిన రేప్‌ ఘటనలో మగవాళ్లది అసలు తప్పే లేదని పురుషులను వెనుకోసుకొచ్చారు భాగ్యరాజా అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టి రేప్ జరిగిందంటూ  పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం పట్ల   తమిళనాడు  లో  తీవ్ర దుమారం రేగుతోంది మహిళల అజాగ్రత్త వల్లే రేపులు జరగుతున్నాయని చెప్పారు.. ఈ జనరేషన్  ఆడవాళ్లు చాలా మంది పద్దతులను కట్టుబాట్టను గాలికి ఒదిలేస్తున్నారన్నాని  అలాంటి వాళ్ల వల్లే ఇలంటి తప్పులు జురుగుతున్నాయని    భాగ్యరాజా మాట్లాడటం పై  తమిళనాడు వ్యాప్తంగా మహిళలు మండి పడుతున్నారు  వెంటనే బేషరతు గా క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తున్నారు 

అయోధ్య తీర్పుపై ముస్లిం లా బోర్డు కీలక నిర్ణయం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని..ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నిర్ణయించింది ఆదివారం లఖ్నో లో జరిగిన  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు  ఐదెకరాల భూమిని తిరస్కరించిన ముస్లిం లా బోర్డు సుప్రీం తీర్పుతో ముస్లింలకు న్యాయం జరగలేదు బావించిన ముస్లిం లా బోర్డు సమావేశానికి హజరైన అసదుద్దీన్ ఒవైసీ మేం వేసే రివ్యూ పిటిషన్‌ కొట్టివేసే అవకాశమే ఎక్కువ రివ్యూ పిటిషన్‌ వేయడం మా హక్కు -అర్షద్‌ మాదానీ వ్యాఖ్యనించారు.

 లతామంగేష్కర్,దీది ఆరోగ్యం పై  పుకార్లను నమ్మవద్దు 

 లతామంగేష్కర్,దీది ఆరోగ్యం పై  పుకార్లను నమ్మవద్దు  ప్రముఖ గాయని లతా మంగేష్కర్  హెల్త్ కండిషన్ నిలకడగా  ఉందని ఇప్పుడే ఆమే కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు ఆమే త్వరగా కోలుకోలుకొనే లా  ప్రార్థనలు చేయాలని  పుకార్లను నమ్మవద్దని ప్రముఖ దర్శకులు మదు భండార్కర్  ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు  ముంబయి బ్రీచ్ కాండి ఆసుపత్రి లో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే