యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక
లడ్డూ ప్రసాదం తయారీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయట పడింది ఓ భక్తుడు కొన్న లడ్డూలో బొద్దింక రావడంతొ భక్తులు మండిపడుతున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో హైదరాబాద్ చెందిన భక్తులు, కొనుగోలు చేసిన లడ్డు ప్రసాదంలో బొద్ది0క) . ప్రత్యక్ష్యం అవ్వడంతో భక్తులునివ్వెరపోయారు ...లడ్డు ప్రసాదంలో పురుగు వచ్చినట్టు తెలిపిన భక్తులు, అయితే ఆలయ అధికారులు... మాత్రం తమకు ఎలాంటి పిర్యాదు అందలేదని చెబుతున్నారు స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టంతో విక్రయం జరిపే ప్రసాదంలో ఇలా పురుగులు రావటం తో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ప్రసాదంలో బోద్ధింకలు రావడం గతంలో ఇనుప ముక్కలు కూడా వచ్చాయి అయినా ఆలయ అధికారులు తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తన్నాయి..
కామెంట్లు