అమరావతి పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన కామేంట్స్
ఏపీ రాజధాని అమరావతి పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన కామేంట్స్ చేశారు. రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్టుగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు తన సహచరులతో కలిసి వెళుతుంటే రాజదాని ఎంతకు కనపడలేదని రాజదాని ఎక్కడ అని పక్కవారిని అడిగానని వారు చెప్పడాని కాస్త ఇబ్బంది పడ్డారని నిజాలను ఎవరు దాచలేరని తెలిపారు స్పీకర్ అన్నారు రాజధాని నాది అని ప్రజలు భావించాలి. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదని రాష్ల్ర అభివృద్ది మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని అన్నారు .విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.
కామెంట్లు