ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెల్లవారితే సూర్యగ్రహణం మిస్సవకండి

. జన విజ్ఞాన వేదిక 


  2019 : సూర్య, చంద్ర' గ్రహణాలు మన దేశంలో పూర్తి స్థాయిలో కనిపించే సందర్భాలు తక్కువ. ఈ ఏడాది ముగిసిపోతున్న తరుణంలో చివరి పంచ్ అదిరిపోవాలి అన్నట్లుగా సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది   దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్  అంటున్నారు. ఎందుకంటే సూర్యుడికీ, భూమికీ మధ్య చందమామ అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించకుండా పోతాడు. ఆ సమయంలో సూర్యుడికి అడ్డుగా చీకటిగా ఉండే చందమామ చుట్టూ సూర్య జ్వాలలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తూర్పు దేశాల్లో కనిపిస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు.  మనతోపాటూ సౌదీ అరేబియా, సుమత్రా, మలేసియా, ఒమన్, సింగపూర్, ఉత్తర మారినా ఐలాండ్స్, శ్రీలంక, బోర్నియా ప్రజలు కూడా దీన్ని చూడగలరు. ఇంతకీ ఎప్పుడో చెప్పలేదు కదూ. డిసెంబర్ 26న (గురువారం ఉదయం 8.04కి మొదలవుతుంది. అది అద్భుతంగా కొనసాగి ఉదయం 9.24కి పీక్ స్టేజ్‌కి చేరుకుంటుంది. సరిగ్గా 9.26కి మనకు చీకటి అలుముకుంటుంది. అంటే పగలే మనం రాత్రిని చూస్తాం. ఆ సమయంలో సూర్యుడికి సరిగ్గా మధ్యలోకి చందమామ వెళ్తుంది. అప్పుడే మనం రింగ్ ఆఫ్ ఫైర్ చూస్తాం. ఆ తర్వాత 9.27కి మళ్లీ చందమామ సూర్యుడి నుంచీ పక్కకు జరగడం మొదలవుతుంది. ఉదయం 11.05కి పూర్తిగా సూర్యగ్రహణం ముగుస్తుంది.  జనరల్‌గా గ్రహణం మొదలయ్యే టైంలో ప్రజలంతా ఆఫీసులు, ఉద్యోగాలకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. అయినప్పటికీ ఇదో రోదసీ అద్భుతం కాబట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ ఇయర్‌లో చివరి పంచ్‌ని చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే. దీన్ని డైరెక్టుగా కళ్లతో చూడకూడదు కదా. సోలార్ ఫిల్టర్లతో మాత్రమే చూడాలి. (సన్ గ్లాసెస్) రెడీ చేసుకోండి మరి.
మీకు ఈ సోలార్ ఫిల్టర్లు కావాలంటే మీ జిల్లాలోని జన విజ్ఞాన వేదిక కార్యకర్తలను సంప్రదించగలరు. దీని ధర కేవలం రూ. 15/- లు మాత్రమే.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.